అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మ...
Read moreఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల..81.85 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలను (మెరిట్ జాబితా) శుక్రవారం (ఫిబ్రవరి 15) వెల్లడించనున్నారు. రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ మే...
Read moreఅమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించిన మోదీ,రాహుల్
యావత్ భారతావని ఏకమైంది. ఉగ్రమూకల ఉన్మాదానికి వ్యతిరేకంగా గళమెత్తింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదిస్తోంది. తన ప్రియమైన బిడ్డలను కోల్పోయి భరతమాత కంటతడి పెడుతోంది. ఇప్పుడు అందరి నోటా వినిపి...
Read moreతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, మండలి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష...
Read moreపాకిస్థాన్లో ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు...పాక్ ప్రజలు సంబరాలు
పుల్వామా దాడి ఘటన పట్ల ప్రపంచ దేశాలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. కొందరు పాకిస్థానీలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాధినేతలు భారత్కు బాసటగా నిలుస్తుంటే.. పాక్ ప్రధాని మాత్రం నోరు మెదపలేద...
Read moreఇష్ట పూర్వకంగానే రాజీనామా చేస్తున్నా: సోమిరెడ్డి
అమరావతి : పీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమిరెడ్డి రాజీనామాను శాసన మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డితో ఆయన ఫోన్ లో మాట్...
Read moreజగన్ ను దూషించిన వారే ఆ పార్టీలో చేరడం విచిత్రం: లోకేష్
కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా నందిగామలో నేడు జరిగిన విలేకరుల సమావేశంలో నారా లోకేశ్ మాట్టాడుతూ, వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేయాలని ఉందని తెలిప్పారు నేను పోటీ చేయాలా వద్దా అనేది తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్త...
Read moreముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ జగన్తో భేటీ
అమరావతి: ముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ నేడు వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ఉండి తాను సంపాదించిందేమీ లేదని, ఆ పార్టీకి, చంద్రబాబుకు ఎంతో సాయం చేశానని అన్నార...
Read moreపుల్వామా ఘటనని తీవ్రంగా ఖండించిన సినీ ప్రముఖులు
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడితో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్...
Read moreప్రజాశాంతి పార్టీ గుర్తును ప్రకటించిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ గుర్తును ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వెల్లడించారు. తమ పార్టీ గుర్తు ‘హెలికాఫ్టర్’ అని ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాశాంతి పార్టీకి ‘హెలికాఫ్టర్’ గుర్తును ఎన్నికల స...
Read more